Posts

Featured Post

భూపతి టైమ్స్ తెలుగు దినపత్రిక ఆగష్టు 22, 2024-ఈ-పేపర్

Image
  భూపతి టైమ్స్ తెలుగు దినపత్రిక ఆగష్టు 22, 2024-ఈ-పేపర్

భూపతి టైమ్స్ తెలుగు దినపత్రిక ఆగష్టు 21, 2024-ఈ-పేపర్

Image
 భూపతి టైమ్స్ తెలుగు దినపత్రిక ఆగష్టు 21, 2024-ఈ-పేపర్

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్

Image
  ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది  సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు  సంధించడం తో  లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్  గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్ హైదరాబాద్: భారత రాజ్యాంగం ఆర్టికల్ 32 ఏ ప్రకారం రాష్ట్రాలలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ లు 1987 యాక్టు ప్రకారంగా ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా  న్యాయవాదు లను   నియమించి బీద వారికి సివిల్, క్రిమినల్ కేసుల్లో  న్యాయ సహాయం అందిస్తారు.  ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది  సాయి కుమార్ ఈ చట్టం క్రింద 5 ఏండ్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా  ఎంతమంది బీదలకు సహాయం అందించారని, ఎంత మంది న్యాయ వాదులను నియమించారని, ఎంత డబ్బు ఖర్చు చేశారో  సమాచారం ఇప్పించమని   స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి మరియు ప్రజా సమాచార అధికారి కి  ఆర్టీఐ దరఖాస్తు  చేశారు. ఈ అథారిటీ ప్రజా సమాచార అధికారి  సమాచారం జిల్లా ల నుండి తీసుకోమ్మని బదులు ఇచ్చారు. ఈ విషయం పై సాయికుమార్ మా ప్రతినిధి తో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 4  ప్రకారంగా ప్రజా సమాచార అధికారి ఇతర అధికారుల సహారం తీసు...

పులిహోర పంపిణీ

Image
 పులిహోర  పంపిణీ నల్గొండ: కీ.శే. సోమవరపు భద్రయ్య గారి జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు సోమవరపు సత్యనారాయణ సహకారంతో  పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర లో   పులిహోర  పంపిణీ  ని ప్రారంభించిన ఆర్ ఈ సిఐ నరసింహా చారి. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు యమా మురళి, ఆర్యవైశ్య జర్నలిస్టులు భూపతి రాజు, కోటగిరి చంద్రశేకేర్, గుడిపాటి శ్రీనివాస్, మరియు  యామా శ్యామ్,  మిర్యాల మహేష్,తేలుకుంట్ల శ్రీకాంత్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి గా పాల్వాయి స్రవంతి ఖరారు

Image
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి గా పాల్వాయి స్రవంతి ఖరారు చేసిన అధిష్టానం  

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

Image
  కలక్టరేట్ లో  ఓ అపరిచితుడు  *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ  అధికారి* నల్గొండ:   అగ్రకుల అహంకారం తో   ఉద్యోగులను వేధిస్తున్న ఓ అధికారి. నేను మొనర్కును నేను బాస్ ను నేను ఏది చిపితే  డ్యూటీ లో భాగం కానివి కూడా చేయాలి లేకుంటే మీ సంగతి తెలుస్తానని వేధిస్తున్న  సదరు అధికారి. అప్పుడే బాగుండి అంతలోనే అపరిచితుడుగా, మాన సిక రోగిగా మారుతు,   నేను అటెండెన్స్ రిజిస్టర్  దాచిపెట్టిస్తా, సెలవులు ఇవ్వా, మెడికల్ బిల్లు లు చేపించా, జీతం బిల్లులు  పై సంతకాలు పెట్టా అని బెదిరించి  శాడిజంతో ఆనందపడుతున్నాడు ఆ అధికారి. ఓ మహిళ ఉద్యోగి రెండు రోజులు సెలవు పెడితే సెలవు చిట్టి నాకు ఇవ్వలేదని జీతం కట్ చేయాలని చూసిన ఆ అధికారి. సెలవు చిట్టి ఇద్దామంటే  ఆ అధికారి  అఫిస్కు వస్తే గదా ఇచ్చేది  అని వాపోతున్న ఉద్యోగులు.  ఇన్వార్డ్ లో ఇద్దామంటే ఇన్వార్డ్ క్లర్క్ ను  తీసుకోవద్దని ఆదేశించిన అధికారి. ఆ ఆఫీస్ లో ఇన్వార్డ్ ను కూడా పనిచేయకుండా  నిరంకుశంగా  వ్యవహరిస్తున్న అధికారి. ట్రాన్స్ఫర్ అయిన ఓ ఉద్యోగి సర్వీస్ రిజ...

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

Image
 స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో జరిగిన భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.  ఈసందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ జిల్లా ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను  చైర్మెన్ గారు అందజేశారు. అదేవిధంగా ఉత్తమ పనితీరుతో ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లకు పురస్కారాలను అందజేశారు. వేడుకలలో భాగంగా పోలీసు శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన పెరేడ్ ఇన్‌స్పెక్షన్‌ను ను చైర్మెన్  వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలోఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు, నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జు...

ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మస్తు పబ్లిక్ హీయరింగ్లు - దండుకున్న ఆఫీసర్?

Image
    ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మస్తు పబ్లిక్ హీయరింగ్లు - దండుకున్న  ఆఫీసర్? హైదరాబాద్: ఇక ట్రాన్స్ఫర్ లు అవుతాయని తెలియగానే దీపం ఉండ గానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే  సూత్రాన్ని ఆదర్శముగా తీసుకొని ఓ అధికారి  ఇల్లు చక్కబెట్టుకున్నట్లు తెలిసింది.  దాదాపు  మస్తు  పరిశ్రమల పబ్లిక్ హియరింగ్ కు పునుకొని బాగానే దండుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయు. ఈయన పోకడ చూసి జర జాగ్రత్త బాబు  ట్రాన్స్ఫర్ ముందు  అని తోటి అధికారులు చెప్పిన కూడా రిస్క్ తీసుకున్నట్లు   తెలిసింది. పాపం క్రింది స్థాయి ఉద్యోగులు మాకు కనీసం టీ కూడా ఇప్పించలేదని వాపోతున్నారు. ఈయన చేపట్టిన అన్ని హీయరింగ్  రాష్ట్ర స్థాయి అధికారులు ఒక కన్ను వేయాలని వారు కోరుతున్నారు.

తెరాస ప్రభుత్వం జర్నలిస్టుల హక్కుల హరిస్తే ప్రభుత్వంతో పోరాటం తప్పదు: పెద్ద పురం నరసింహా , బింగి స్వామి

Image
  తెరాస ప్రభుత్వం జర్నలిస్టుల హక్కుల హరిస్తే ప్రభుత్వంతో పోరాటం తప్పదు: పెద్ద పురం నరసింహా , బింగి స్వామి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ ,టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం జర్నలిస్టుల హక్కుల హరిస్తే ప్రభుత్వంతో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం  సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  IFWJ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ  TJU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 20 తారీఖున తగిరిగుట్టలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సన్నాహక సమావేశాలు విజయవంతం చేయాలన్నారు. ఇళ్ళ స్థలాలు,హెల్త్ కార్డు ఏమయ్యాయని రాష్ట్రంలో పెద్ద యూనియన్లు అని చెప్పుకుంటున్న యూనియన్ లో వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తున్న అన్నారు. తెలంగాణ వచ్చినంక జర్నలిస్టుకు అయిన లాభమేందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొట్టమొదటిసారిగా జరగబోయే జాతీయ సమావేశాల...