పులిహోర పంపిణీ నల్గొండ: కీ.శే. సోమవరపు భద్రయ్య గారి జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు సోమవరపు సత్యనారాయణ సహకారంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర లో పులిహోర పంపిణీ ని ప్రారంభించిన ఆర్ ఈ సిఐ నరసింహా చారి. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు యమా మురళి, ఆర్యవైశ్య జర్నలిస్టులు భూపతి రాజు, కోటగిరి చంద్రశేకేర్, గుడిపాటి శ్రీనివాస్, మరియు యామా శ్యామ్, మిర్యాల మహేష్,తేలుకుంట్ల శ్రీకాంత్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.